నరేంద్ర మోదీ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

58 మందితో కూడిన కొత్త మంత్రి మండలిలో 25 మందికి క్యాబినెట్ ర్యాంకు దక్కగా... తొమ్మిది మందికి ఇండిపెండెంట్, 24 మందికి సహాయ మంత్రులుగా పదవులు వరించాయి. ...

Read more

హైదరాబాద్ మెట్రోరైల్: అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణం ప్రారంభo

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గంలో ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో తాజా...

Read more

కేంద్రం మధ్యంతర బడ్జెట్‌…అన్ని వర్గాలకు వరాల జల్లు

న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు...

Read more

తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా...

Read more

జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగింత

విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది....

Read more

లోక్‌సభలో … ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం లభించింది. కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 245...

Read more

ఉమ్మడి హైకోర్టు విభజన..సిజెలుగా ఏపికి ప్రవీణ్‌కుమార్‌, తెలంగాణకు రాధాకృష్ణన్‌

హైకోర్టుల విభజన జరిగిన సందర్భంగా న్యాయమూర్తుల నియామకం జరిగింది. జనవరి 1 నుంచి ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి...

Read more

భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కొత్త మాడ్యూల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. బుధవారం ఉత్తర ప్రదేశ్, న్యూఢిల్లీలలోని 17 చోట్ల నిర్వహించిన...

Read more

విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశించింది

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్‌మినిస్టర్ కోర్టు సోమవారం ఆదేశించింది. రూ.9 వేల కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం...

Read more

తెలంగాణ రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు 1) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని (2) నియోజకవర్గాలు : సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఆసిఫాబాద్ లో...

Read more
Page 128 of 153 1127128129153

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more