న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ను రూ. 27,84,200 కోట్లకు...
Read moreతెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా...
Read moreవిశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది....
Read moreట్రిపుల్ తలాక్ బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం లభించింది. కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 245...
Read moreహైకోర్టుల విభజన జరిగిన సందర్భంగా న్యాయమూర్తుల నియామకం జరిగింది. జనవరి 1 నుంచి ఏపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి...
Read moreఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కొత్త మాడ్యూల్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాల్లో దారుణాలు వెలుగు చూశాయి. బుధవారం ఉత్తర ప్రదేశ్, న్యూఢిల్లీలలోని 17 చోట్ల నిర్వహించిన...
Read moreబ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని వెస్ట్మినిస్టర్ కోర్టు సోమవారం ఆదేశించింది. రూ.9 వేల కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్కు పాల్పడటం...
Read moreతెలంగాణ రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు 1) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని (2) నియోజకవర్గాలు : సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఆసిఫాబాద్ లో...
Read moreఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి...
Read moreఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహంగా పిలువబడుతున్న జీశాట్-11 ప్రయో గం విజయవంతమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన...
Read moreప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more