చెత్త పన్ను కట్టలేదని దుఖాణాల ముందు చెత్త పోసిన మున్సిపల్ సిబ్బంది

కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సమీపంలో అదొక షాపింగ్ కాంప్లెక్స్. అదే అనంత కాంప్లెక్స్. ఇందులో బట్టల వ్యాపారాలతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది...

Read more

ధనవంతుల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ రెండవ స్థానం

అవును ఇది నిజం. నైట్ ఫ్రాంక్ అనే సంస్థ చేసిన వెల్త్ రిపోర్ట్ లో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1596 మందితో ముంబై మొదటి...

Read more

కారు కొంటున్నారా? గుడ్ న్యూస్… ఈ కార్ల ధరలు తగ్గాయి

టాటా మోటార్స్ మూడో త్రైమాసికం లో మళ్ళీ నష్టాలు రావడం వల్ల వినియోగదారులకు భారీ ఆఫర్స్ ప్రకటించింది. టాటా సఫారీ టాటా సఫారీ 2021 మోడల్ లో...

Read more

కరోనాతో కుస్తీకి రిలయన్స్ రెడీ..

కరోనా మహమ్మారి కి భారతీయులు బలైపోవడాన్ని చూసి తట్టుకోలేక ఒక అడుగు ముందుకువేసి ఒక రోజుకు లక్ష మందికి సరిపోయేలా ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. రిలయన్స్...

Read more

హైద‌రాబాద్‌లో మాస్ మ్యూచువ‌ల్ వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు

తాజాగా హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. న‌గ‌రంలో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మాస్ మ్యూచువ‌ల్ సంస్థ ప్ర‌క‌టించింది....

Read more

టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు!!

టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ పంపిన ప్రతిపాదనలకు బైట్‌డ్యాన్స్‌ సానుకూలంగా స్పందించిందని, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొంది....

Read more

రుణ రహిత కంపెనీగా అవతరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌)

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రుణ రహిత కంపెనీగా అవతరించిందని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను రుణ రహిత...

Read more

రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ-ఆత్మ నిర్భర భారత్‌ ప్యాకేజీ-1 వివరాలు

కరోనా నేపథ్యంలో దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మీడియా...

Read more
Page 1 of 5 125