• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసరంగా పాకిస్తాన్ లో ల్యాండింగ్

AdminbyAdmin
21/03/2022
inBusiness, News
0
qatar Airways

ఇండియా నుంచి దోహాకు వెళ్ళే ఖతార్‌ ఎయిర్‌వేస్‌ క్యూఆర్​-579 విమానాన్ని ఎమర్జెన్సీగా పాకిస్తాన్‌లో ల్యాండ్‌ చేశారు. ఖతార్​ ఎయిర్​వేస్​ క్యూఆర్​-579 విమానం లో పొగలు రావడంతో కరాచీ ఇంటర్నేష్నల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

సోమవారం ఉదయం 3.20 గం.లకు విమానం డిల్లీ నుండి స్టార్ట్ అయింది. అదే రోజు ఉదయం 5.30 కి కరాచీలో ల్యాండ్​ అయింది. విమానం కార్గో విభాగం నుంచి పొగలు రావడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీలో సేఫ్‌ ల్యాండ్‌ చేశారు. అయితే విమానంలో ఉన్న 283 మందిని మరో ప్రత్యేక ఫ్లైట్ లో దోహాకి తీసుకెళ్ళారు.

ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వలన ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సిబ్బంది తెలిపారు. ఖతార్‌ ఎయిర్‌వేస్‌ దీనికి సంబందించి కారణాలు వెంటనే చెప్పలేమనీ, దినిపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు.

Tags: Pakistanqatar airways
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News