రుద్రప్రయాగ్ :ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల...
Read moreవాషింగ్టన్ : 'భార్యను అదుపులో పెట్టడం ఎలా?ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం గతేడాది గూగుల్లో 16.50 కోట్ల సార్లు శోధించారట. గతేడాది సుదీర్ఘ లాక్ డౌన్లతో...
Read moreసౌదీ: కఠిన చట్టాలను అమలు చేస్తుందన్న పేరున్న సౌదీ అరేబియా మరో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి కఠిన నిబంధనలు దేశానికి వలస...
Read moreన్యూ ఢిల్లీ: రష్యన్ వ్యాక్సిన్ అయినటువంటి "స్పుత్నిక్ లైట్" ఒకే ఒక్క డోస్ వేసుకుంటే చాలు కరోనా వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుందనే వాదనను భారత్ పరిశీలిస్తుందని...
Read moreభారత్లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక...
Read moreసిడ్నీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం దృష్ట్యా తాజాగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే దేశ పౌరులపై బ్యాన్...
Read moreకాబోయే అధ్యక్షుడు బైడెన్కు కంగ్రాట్స్ తెలిపిన అధ్యక్షుడు ట్రంప్. అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా జోసెఫ్ బైడెన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్...
Read moreటిక్టాక్ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ పంపిన ప్రతిపాదనలకు బైట్డ్యాన్స్ సానుకూలంగా స్పందించిందని, ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు పేర్కొంది....
Read moreకొత్త హెచ్ఐవీ ఔషధాన్ని తీసుకువచ్చిన లారస్ లాబ్స్ దక్షిణాఫ్రికా మార్కెట్లోకి హెచ్ఐవీ ఔషధాన్ని విడుదల చేసినట్లు లారస్ లాబ్స్ వెల్లడించింది. మూడు ఔషధాలైన టెనోఫోవిర్ డిసోప్రోక్సిల్ ఫ్యుమరేట్,...
Read moreపిట్స్బర్గ్ నగరంలోగల యూదుల ప్రార్థనాలయంపై దుండగుడు కాల్పులు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్ నగరంలోగల యూదుల ప్రార్థనాలయంపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం సబ్బాతు...
Read moreసామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more