• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

భారత్ కు కువైట్ సాయం.. మీకు మేమున్నాం అంటున్న ప్రపంచ దేశాలు.

AdminbyAdmin
04/05/2021
inFlash News, News, world
0
భారత్ కు కువైట్ సాయం.. మీకు మేమున్నాం అంటున్న ప్రపంచ దేశాలు.

భారత్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఆస్పత్రులకు ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా మంది రోగుల ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్ కష్టాలను చూసిన పలు దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

గల్ఫ్ దేశం కువైట్ భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కువైట్ కేబినెట్ నిర్ణయించింది. కువైట్ నుంచి భారత్ కు వైద్య పరికరాలు పంపింది. 282 ఆక్సిజన్ సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లతో పాటు వెంటిలేటర్లు, వైద్య పరికరాలను పంపింది.

కువైట్ సాయానికి భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు స్పెయిన్​, డెన్మార్క్​, నెదర్లాండ్స్​ దేశాలు సైతం భారత్​కు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. స్పెయిన్ 119 ఆక్సిజన్ కాన్సం​ట్రేటర్లు, 145 వెంటిలేటర్లు సరఫరా చేస్తుండగా.. డెన్మార్క్​ 53 వెంటిలేటర్లు పంపుతోంది. నెదర్లాండ్స్​ 100 ఆక్సిజన్​ కాన్సం​ట్రేటర్లు, 30 వేల యాంటీవైరల్​ ఔషధాలు, రెమ్​డెసివిర్​ డ్రగ్, 449 వెంటిలేటర్లు భారత్​కు పంపిపస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. 15 వేల యాంటీవైరస్​ డ్రగ్స్​, 516 వెంటిలేటర్లను భారత్​కు పంపిస్తున్నట్లు జర్మనీ వెల్లడించింది.

Tags: COVID-19kuwait helping to indiakuwait india friendshipkuwait oxygensponcer oxygenvacsin
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News