• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

భారత్ నుండి ఆస్ట్రేలియా వస్తే 5 ఏండ్లు జైలు శిక్ష..

TP NewsbyTP News
01/05/2021
inFlash News, India, News, world
0
భారత్ నుండి ఆస్ట్రేలియా వస్తే 5 ఏండ్లు జైలు శిక్ష..

సిడ్నీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం దృష్ట్యా తాజాగా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే దేశ పౌరులపై బ్యాన్ విధించింది. ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష, భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

మే 3 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తోందని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ వెల్లడించారు. “ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి ప్రజలు, భారతీయ ఆస్ట్రేలియన్ల హృదయాలను కలిచివేస్తున్నాయి. ప్రతిరోజు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం బాధాకరం.” అని మంత్రి అన్నారు.

ప్రస్తుతం విధించిన నిషేధంపై మే 15న మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, ఏప్రిల్‌ 27 నుంచి మే 15 వరకు భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులను ఆస్ట్రేలియా తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. ఇక కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న ఆసీస్ సర్కార్ వైరస్ వ్యాప్తి కట్టడిలో సఫలమైందనే చెప్పాలి. అక్కడ ప్రస్తుతం చాలా వరకు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా కేవలం 30 కరోనా కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 29,779 కేసులు నమోదైతే.. ఇందులో 910 మంది మరణించారు.

Tags: AustraliaCOVID-19greg HantIndiastop indiansvacsin
TP News

TP News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News