వాట్సాప్ కొత్త పైవసీ విధానం వెనక్కి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కొత్త విధానం ఉందని స్పష్టం చేసింది. కొత్త విధానంతో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ షేర్ చేసుకుంటామని గతంలో వాట్సా ప్ తెలిపింది. అలానే వాట్సాప్ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more