వాట్సాప్ కొత్త పైవసీ విధానం వెనక్కి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కొత్త విధానం ఉందని స్పష్టం చేసింది. కొత్త విధానంతో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ షేర్ చేసుకుంటామని గతంలో వాట్సా ప్ తెలిపింది. అలానే వాట్సాప్ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more