వాట్సాప్ కొత్త పైవసీ విధానం వెనక్కి తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరుల హక్కులకు భంగం కలిగేలా కొత్త విధానం ఉందని స్పష్టం చేసింది. కొత్త విధానంతో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని వెల్లడించింది. వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్బుక్ షేర్ చేసుకుంటామని గతంలో వాట్సా ప్ తెలిపింది. అలానే వాట్సాప్ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది.
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం...
Read more