• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Business

ధనవంతుల జాబితాలో దేశంలోనే హైదరాబాద్ రెండవ స్థానం

AdminbyAdmin
02/03/2022
inBusiness, Finance
0
hyderabad-city-richest-people

అవును ఇది నిజం. నైట్ ఫ్రాంక్ అనే సంస్థ చేసిన వెల్త్ రిపోర్ట్ లో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1596 మందితో ముంబై మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ సర్వే ఎవరు 225 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారో దాని ఆధారంగా ఇవ్వబడింది. మూడు, నాలుగు స్థానాల్లో బెంగళూరు, పూణే లు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం గా హైదరాబాదులో 467 మందికి 225 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

ఆల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివ్యూజివల్స్‌-2021 పేరుతో ఈ రిపోర్ట్‌ విడుదల చేశారు. హైదరాబాదులో టెక్నాలజీతో పాటు డిజిటల్ ఎకానమీ వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ మార్పు కనిపించిందని నైట్ ఫ్రంట్ చీఫ్‌ ఎకనామిస్ట్‌ రజనీ సిన్హా తెలిపారు. 2016 నుండి ఇప్పడి వరకు 28.4% నుంచి 39% కి పెరిగిందని, ఇది అత్యధిక పెరుగుదల శాతం అని పేర్కొంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కూడా హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు కీలక పాత్ర వహిస్తున్నారని ఈ వృద్ధి శాతానికి ఇవి కూడా కారణాలు కావచ్చునని ఆయన తెలిపారు.

Tags: HyderabadRich peopleTelangana
Admin

Admin

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News