నార్త్ కాలిఫోర్నియా పాఠశాలలో కాల్పులు… ఐదుగురు మృతి

అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంకో టెహనాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు పోలీసులు...

Read more

తెలంగాణ రాష్త్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి

రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్‌ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ...

Read more
boat capsized in krishna river vijayawada

కృష్ణా నదిలో బోటులో 38 మంది తో వెలుతున్నపడవ బోల్తా14 మంది మృతి

సమాాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన పర్యాటకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తిరగబడిన బోటు ఓ ప్రయివేటు సంస్థకు చెందినది. మంగళగిరి నుండి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి...

Read more

పరీక్షల వాయిదా కోసమే ప్రద్యుమ్న్ హత్య

గుర్గావ్‌లో సంచలనం సృష్టించిన రేయాన్ స్కూల్ బాలుడి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పరీక్షలు వాయిదా వేయించాలనే ఉద్దేశంతో పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.....

Read more

ప్రారంభోస్తవంకు అంతా సిద్ధం: మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్

  మెట్రో ప్రాజెక్టు పనులను గవర్నర్‌ నర్సింహన్, మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ మెట్రో ప్రయాణంలో చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ సింగ్‌, మున్సిపల్‌ సెక్రటరీ నవిన్‌ మిట్టల్‌...

Read more

రాయ్ బరేలి లోని ఎన్టీపీసీ లో పేలుడు16 కి చేరిన మృతుల సంఖ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి ఎన్టీపీసీ‌కి చెందిన ఉంచహార్ ప్లాంట్‌ బాయిలర్‌ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో...

Read more

మన్‌హటన్‌లో ఉగ్రవాద చర్య ట్రక్కు బీభత్సం, 8 మంది మృతి l

ట్రక్కుతో ఢీకొట్టిన అతను అది దిగి పారిపోయే సమయంలో అల్లా హో అక్బర్ అని అరిచినట్లుగా తెలుస్తోంది. ఇది ఉగ్రదాడి అని మేయర్ చెప్పారు. సెప్టెంబర్ 2011...

Read more

కొడంగల్‌ సమీపంలో వంద ఎకరాల్లో రూ. 800 కోట్లతో రైల్‌ , మెట్రో కోచ్‌ల ఫ్యాక్టరీ

తెలంగాణలో త్వర లో రైల్‌, మెట్రో కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు కొడంగల్‌ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో హైదరాబాద్‌ సంస్థ...

Read more
Page 154 of 155 1153154155

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more