ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంట్ బాయిలర్ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో...
Read moreట్రక్కుతో ఢీకొట్టిన అతను అది దిగి పారిపోయే సమయంలో అల్లా హో అక్బర్ అని అరిచినట్లుగా తెలుస్తోంది. ఇది ఉగ్రదాడి అని మేయర్ చెప్పారు. సెప్టెంబర్ 2011...
Read moreతెలంగాణలో త్వర లో రైల్, మెట్రో కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు కొడంగల్ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో హైదరాబాద్ సంస్థ...
Read moreవిమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు తనిఖీ అధికారులకు పది రకాల ఐడెంటిటీ కార్డులను చూపించవచ్చని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా ఆదేశాలు జారీ...
Read moreవాషింగ్టన్, అక్టోబరు 27: అమెరికా దివంగత అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 3000 రహస్య ఫైళ్లను అమెరికా బహిర్గతం చేసింది. వీటిలో క్యూబా అప్పటి...
Read moreచేసింది తప్పు అయినా సమర్థించుకోవటం.. ఆపై ఆవేశంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన ఒక హైదరాబాద్ యువతి తీరు ఇప్పడు వైరల్ గా మారింది. ర్యాష్ గా డ్రైవ్...
Read moreసముద్ర జలాల్లోనూ కవ్విస్తోన్న చైనా? చైనా హిందూ మహాసముద్ర జలాల్లోనూ భారత్ ను కవ్విస్తోంది. కొన్నేళ్లుగా చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తరుచుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి...
Read moreన్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది. వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్కు మిలిటెంట్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆయన టీవి ఛానల్ను...
Read moreహైదరాబాద్: టిడిపిలో రేవంత్ వివాదం మరింత ముదురుతోంది. టిడిఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎల్.రమణ ఆదేశించిన తర్వాత రేవంత్రెడ్డి అమీతుమీకి సిద్దమమయ్యారు. అక్టోబర్ 26వ,...
Read moreబెంగళూరు: విదాన సౌధ వజ్రోత్సవాల్లో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం బెంగళూరు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి అయిన తరువాత మొదటి సారి రామ్...
Read moreబెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...
Read more