• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

రాయ్ బరేలి లోని ఎన్టీపీసీ లో పేలుడు16 కి చేరిన మృతుల సంఖ్య

AdminbyAdmin
02/11/2017
inIndia, News
0
raebareli ntpc explosion

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి ఎన్టీపీసీ‌కి చెందిన ఉంచహార్ ప్లాంట్‌ బాయిలర్‌ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరికొంత మంది ఇంకా ప్లాంట్‌లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎన్టీపీసీ విచారణకు ఆదేశించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఉంచహార్ ప్లాంట్‌లోని 500 మెగావాట్ల ఆరో యూనిట్‌లో బాయిలర్ పైప్ పేలిపోయింది. ప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ వందలాది మంది ఎన్టీపీసీ కార్మికులు, సీనియర్ అధికారులు, ఇంజనీర్‌లు ఉన్నారు.

ఎన్టీపీసీ ఉంచహార్ ప్లాంట్‌లో మొత్తం 6 యూనిట్లు ఉండగా వాటిలో ఐదింటిని 1988లో ప్రారంభించారు. ఒక్కో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్ల. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ఆరో యూనిట్‌ను ఈ ఏడాదే

ప్రారంభించారు. దీని సామర్థ్యం 500 మెగావాట్లు. ఈ యూనిట్ ద్వారా గత కొంతకాలంగా సక్రమంగా ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో బుధవారం దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, గాయపడిన వారిలో చాలా మందికి 70 శాతానికి పైగా కాలిన గాయాలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు.

మరోవైపు మారిషస్ పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం 32 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉంచహార్ ప్లాంట్ వద్ద సహాయక చర్యలు చేపడుతోంది. అలాగే హోంశాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సహా ఉన్నతాధికారులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే లక్నోకు చెందిన కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్య సేవలు అందిస్తోంది.

Tags: ExplosionNTPC
Admin

Admin

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
News

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి

by Admin
11/04/2026
0

సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్...

Read more
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..సామాజిక విప్లవానికి నాంది

మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..
సామాజిక విప్లవానికి నాంది

11/04/2026
ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం — హెల్త్ కాన్క్లేవ్ 2026

10/04/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News