సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య- కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య గారు మాజీ కౌన్సిలర్ సి పి ఐ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు జి వరమ్మ గారు ఆధ్వర్యంలో...

Read more

ప్రపంచమంతటా కరాళ నృత్యం చేస్తున్న కరోన

ప్రపంచ విపత్తుగా పరిణమించిన కరోన వ్యాధి వ్యాప్తిని అత్యధిక జనాభా మరియు పరిమిత వనరులు కల్గిన భారతదేశం అధిగమించాలంటే కటినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అందుకొరకు భారత్...

Read more

సామాజిక సేవలు అందించడమే తన ధ్యేయంగా సాగుతున్న సామాజిక కార్యకర్త మురారికార్ ప్రశాంత్

ప్రజలకు సామాజిక సేవలను అందించడమే ధ్యేయంగా సాగుతున్న సామాజిక కార్యకర్త మురారికార్ ప్రశాంత్,కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యం లో , ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసర మైన...

Read more

అంతర్జాతీయ మహిళా దినోత్సవం- సమానత్వం, ప్రగతి ,మహిళా సాధికారత వైపు దూసుకెళ్లాలి – బిసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు స్త్రీ శక్తిని గుర్తించుటకు ఏర్పాటు చేసుకున్న రోజు. స్త్రీ ఎన్ని...

Read more

అనధికార లేఅవుట్ హెచ్​ఎండీఏ అవకాశం

అనధికార లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ల్యాండ్​ రెగ్యులేషన్​ స్కీమ్​(ఎల్​ఆర్​ఎస్​) కింద ఫీజు నోటీసు పొందిన 13,576 మంది దరఖాస్తు దారులకు హెచ్​ఎండీఏ అవకాశం కల్పించింది....

Read more

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ రాక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ రానున్నారు. అదే రోజు నగరంలో అమిత్‌ షా సీఏఏకు అనుకూలంగా సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం...

Read more

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్. కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బి.సి.దళ్ వ్యవస్థాపకులు కుమారాస్వామి

తెలంగాణా రాష్ట్ర బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు దుండ్ర కుమారస్వామి తెలంగాణా రాష్ట్ర ఐదవ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989వ బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి...

Read more

భుకబ్జాదారులకు దడ పుట్టిస్తున్న రాజేంద్రనగర్ ఆర్.డి.ఓ. చంద్రకళ 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన రెవిన్యూ అధికారులు

ప్రభుత్వభూములు అప్పనంగా మింగేద్దామనుకునే భూభాకాసురుల గుండెల్లో దడ పుట్టిస్తున్న రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రకళ, గండిపేట మండల తహసిల్దారు మరియు వారి కార్యాలయ సిబ్భంది. విధి...

Read more

అనుప్రియా లక్రా (23) మొట్టమొదటి గిరిజన మహిళా పైలట్

ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అనుప్రియా లక్రా అనే 23 ఏళ్ల గిరిజన యువతి మొట్టమొదటి మహిళా పైలట్ గా ఎంపికై...

Read more

‘ఒకే దేశం ఒకే కార్డు’ రేషన్‌ సరుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా !!

‘ఒకే దేశం ఒకే కార్డు’ నినాదం కింద రేషన్‌ సరుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్‌...

Read more
Page 127 of 153 1126127128153

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more