సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య గారు మాజీ కౌన్సిలర్ సి పి ఐ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు జి వరమ్మ గారు ఆధ్వర్యంలో కార్మికులు శ్రామికులు నిరుపేదలు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే 200 మందికి కూరగాయలు బియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె మహేష్ ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు జి హరినాథ్ జి ఏ వి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి సాయి ప్రవీణ్ గౌడ్ సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


