• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

మాధవరం ముత్యాలు రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ.

TP NewsbyTP News
17/04/2020
inHyderabad, Social
0
మాధవరం ముత్యాలు రావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ.

లాక్ డౌన్ లో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం ప్రజల గురించి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు, వైద్య సిబందికి, పోలీసులకు వివేకానందనగర్ డివిజన్ మాధవరం నగర్ కాలనీ అధ్యకులు మాధవరం ముత్యల్ రావు కృతజ్ఞతలు తెలిపారు .అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరికెపుడి గాంధీ సూచన మేరకు తమ కాలనీ లో కొంత మంది రవి, ఆశిష్ పటేల్, సాయినాథ్ రమేష్, ప్రశాంతి రెడ్డి ల సహకారం తో ఈ రోజు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయ్, మాధవరం కాలనీ అధ్యక్షుడు మాధవరం ముత్యల్ రావు, ప్రధాన కార్యదర్శి సబ్భారావు తో కలసి GHMC సిబంధికి, దినసరి కూలీలకు, వచ్మెన్ లకు, కాలనీ లో నివసిస్తున్న పేద వాళ్ళకి సుమారు 450 నుండి 500 మందికి పైగా 5kg బియ్యం, 1kg పప్పు, 1kg నూనె, మరియు కూరగాయలు మొదలగు నిత్యావసర సరుకులు అందించారు. ఈసందర్భముగా మాధవరం కాలనీ అధ్యక్షులు ముత్యాల్ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మరిని తరిమి కొట్టాలంటే అవసరం ఉంటే తప్పఇంట్లో నుండి ఎవరు బయటకి రావొదని,మస్కులు తప్పని సరి వినియోగించుకోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, చేతులు శుభ్రముగా కడుకోవలని సూచించారు.ఈ కరిక్రమనికి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పలుగొన్నారు

TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News