ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి పథకం కింద వీధి వ్యాపారులందరికీ జూలై ఒకటి నుంచి రుణాలు

అర్హులైన వీధి వ్యాపారులందరికీ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి పథకం కింద జూలై ఒకటి నుంచి రుణాలు మంజూరు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం...

Read more

ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు – కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లొ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ప్రాంతంలో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్...

Read more

బిజెపి పార్లమెంటు సభ్యునికి బిసి దల్ బుక్లెట్ జ్ఞపికగా

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలో , భారతీయ జనతా పార్టీ బీదర్ పార్లమెంట్ సభ్యులు (MP) శ్రీ భగవత్ ఖుబ ని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు...

Read more

కూకట్‌పల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం

కూకట్పల్లి లొ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవం, నిరాడంబరంగా ప్రారంభమై, అతికొద్ది మంది పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో, మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,...

Read more

సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు...

Read more

రంగారెడ్డి జిల్లా కి(AITF) అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్

రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ...

Read more

కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పాసులు

తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, బీహార్ ,జార్ఖండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ యూపీ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వాలు...

Read more

పేద బ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన యాగ్నిక పీఠంహైదరాబాద్అధ్యక్షులు శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు

కరుణ వ్యాధిని కట్టడి లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం దానిలో భాగంగా అనేక నిరుపేదలైన పెద బ్రాహ్మణులు ఆకలితో ఉండడం, పరిశుద్ధ...

Read more

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి...

Read more

మే 3 న అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేసిన బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుంద్ర కుమార స్వామి

మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (World Press Freedom Day ) సంధర్బంగా బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మొదట పత్రికారంగం‌లో...

Read more
Page 13 of 28 112131428

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...

Read more