• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు – కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ

AdminbyAdmin
11/06/2020
inHyderabad, Social, Telangana, Uncategorized
0
ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు – కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లొ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ప్రాంతంలో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కరోనా
మహమ్మారి విజృంభిస్తున్న, లాక్ డౌన్ లో భాగంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు తనవంతు సహాయంగా 20 మంది నిరుపేదలకు బియ్యం మరియు నిత్యావసర సరకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా దొడ్ల వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలను ఆదుకోవడం ఒక అద్భుతమైన పరిణామం అని తెలియజేశాడు.

ప్రతి ఒక్కరూ మనల్ని మనం కాపాడుకోవడానికి మరియు ఇతరులను కాపాడడానికి ఏకైక మార్గం కనీసం ఆరడుగుల బౌతిక దూరం పాటించాలి, మాస్కు ధరించాలి అని తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మరియు వైద్యులు సూచనలు పాటించాలి అని కొంత కొంత కాలం బయట ఆహారం తినడం మంచిది కాదని వీలైనంత వరకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మంచిదికాదని దానికి బదులుగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం, నిత్యావసర సరుకులు అందించడం ఒక గొప్ప విషయం అని దానిలో పాల్గొనడం కూడా సంతోషం అని తెలియజేశాడు. ఈ
కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు ,వార్డు మెంబర్ కాశీ, పోశెట్టి గౌడ్ ,బోయ కిషన్, కాసాని శంకర్, నాగభూషణం, కటక రవి, వాసు, గుడ్ల శ్రీను, అర్జున్,రవి , తదితరులు పాల్గొన్నారు.

Admin

Admin

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?
News

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు?

by Admin
04/09/2026
0

కృష్ణుడిని పూజించడమేనా.. ఆయన బోధనలను ఆచరించేదెప్పుడు? జన్మాష్టమి పండుగ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ధర్మం, కర్తవ్యం, సత్యం, సమాజ బాధ్యతలే శ్రీకృష్ణుడి జీవన సారం...

Read more
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

02/09/2026
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

26/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News