• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

ఘనంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పుట్టిన రోజు వేడుకలు

AdminbyAdmin
10/06/2022
inHyderabad, News, Telangana
0
ఘనంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పుట్టిన రోజు వేడుకలు

జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు, దుండ్ర కుమారస్వామి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారము రోజున బిసి దళ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి లో నిర్వహించారు. బీసీ దళ్ మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం వివిధ ఆలయాల్లో దుండ్ర కుమారస్వామి పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర కమిటీ మరియు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అలాగే వివిధ నియోజకవర్గంల నుంచి అనేక మంది నేతలు కార్యకర్తలు శేర్లింగంపల్లి కి వెళ్లి బీసీ నాయకుడు దుండ్ర కుమారస్వామికి గజమాలలు, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. బిసిలకు అధికారం రావాలంటే పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి రిజర్వేషన్లు కల్పించాలన్నారు .చట్టసభల్లో 50 శాతం వాటా, కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వరకూ, మరియు జనాభా గణనలో కుల గణన చేసే వరకు పోరాటం ఆగదు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణయ్య మరియు బోడ జనార్ధన్ , హోప్ ఫౌండేషన్ అధినేత విజయ్, వట్టినాగులపల్లి మాజీ సర్పంచ్ నగేష్ గారు, మున్సిపల్ చైర్మన్ నర్సింగ్ యాదగిరి రేఖ,తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిపి చారి, కార్యదర్శి ప్రశాంత్, స్టేట్ కమిటీ మెంబర్ ఐలయ్య గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లపోతు భగవాన్ దాసు, రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, ఆగం ,యాదగిరి,రాజు యాదవ్ ,చరణ్ ప్రవీణ్ మరియు
రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Bc casteBC communityBC Dalbc dal dundra kumaraswamyBc LeaderBc Leader telanganaBcleadersDundrakumaraswamyGovernament of TelanganaHyderabadkalvakuntla chandra shekar RaoKCRKumaraswamy dundraTelangana
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News