రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వెంకన్న నాయక్ కి,
ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా జగదీష్ నాయక్ నియామకం పట్ల అఖిలభారత గిరిజన సమాఖ్య
నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more