రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వెంకన్న నాయక్ కి,
ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా జగదీష్ నాయక్ నియామకం పట్ల అఖిలభారత గిరిజన సమాఖ్య
నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more