• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Telangana Hyderabad

పేద బ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన యాగ్నిక పీఠంహైదరాబాద్అధ్యక్షులు శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు

TP NewsbyTP News
06/05/2020
inHyderabad, Social, Telangana
0

కరుణ వ్యాధిని కట్టడి లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం దానిలో భాగంగా అనేక నిరుపేదలైన పెద బ్రాహ్మణులు ఆకలితో ఉండడం, పరిశుద్ధ కార్మికులు అవసరాలను చూసిన శ్రీ రామానుజ యాగ్నిక పీఠం అధ్యక్షులు హైదరాబాద్ శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు స్వామి వారు, ఈరోజు శ్రీమతే రామానుజాయ నమః నమో నారసింహాయ వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారము తారీకు 6 మే రోజున తన సొంత గృహం వద్ద నరసింహ స్వామి జయంతోత్సవం వేడుకలు తన ఇంట్లోనే జరిపినా తదుపరి నిరు పేద బ్రాహ్మణులకు పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపల్ వీధిదీపాల లైన్ మాన్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ,లాక్ డౌన్ మొదటి రోజు నుండి మా యొక్క సంస్థ ద్వారా అనేక నిరుపేద బ్రాహ్మణులకి, పారిశుద్ధ్య కార్మికులకు మరియు బడుగు బలహీన వర్గాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలియజేశాడు.ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలి , ప్రతి ఒక్కరూ కూరగాయలకు కొనుటకు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు తప్పక ధరించాలి అని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో
యాగ్నిక పీఠం సభ్యులు చక్రవర్తి లక్ష్మణా చార్యులు , చక్రవర్తుల నరసింహాచార్యులు , సద్గుణ చార్యులు చారి సంపత్ కుమార్ ఆచార్యులు వంశీ కృష్ణమాచార్యులు , రాచకొండ ప్రసాద్ శర్మ ,గోవర్ధన వంశీకృష్ణ వెన్నెల గడ్డ ప్రతినిధులు జ్ఞానేశ్వర్ , గుమ్మడి మధుసూదన్ రాజు గారు వెంకటేష్ , రమేష్, భూపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.

TP News

TP News

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి
News

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

by Admin
02/09/2026
0

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

26/08/2026
మహిళా సాధికారతకు అద్భుత వేదిక

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

16/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News