డా. కేశవ యల్లారెడ్ది ముఖాముఖి కార్యక్రమం- మంత్రిప్రగడ సత్యనారాయణ రావుతో

https://www.youtube.com/watch?v=tN2aU4O1pl4 డా. కేశవ యల్లారెడ్ది (ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, తొలి పలుకు) ముఖాముఖి కార్యక్రమం -మంత్రిప్రగడ సత్యనారాయణ నల్లగండ్ల హుడా అద్యక్ష్యులు తో, తను చేసిన సామాజిక కార్యక్రమాల పై చర్చాకార్యక్రమం Dr. Kesava Yellareddy's (Executive Editor, TholiPaluku) ChitChat program with Mantripragada...

Read more

పల్లైనా, పట్నమైనా పచ్చదనమే ఇందనం, భావితరాలకిచ్చే అమూల్య మూలధనం. పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత

Headline 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా, 33% అటవీ విస్తీర్ణం పెంచడమే గమ్యంగా ప్రారంభించిన ‘తెలంగాణకు హరిత హరం’ కార్యక్రమం లక్ష్యం దిశగా సాగుతుంది. పుడమితల్లి...

Read more

కన్నబిడ్డల కడుపు నింపేది కన్నతల్లి- అన్నార్తుల ఆకలి తీర్చేది మన అన్న గాదె రామ్మోహన్ రెడ్డి

సాధించిన విజయాలకు, సంపాదించిన సంపదకు తగిన విలువ దక్కేది అది పది మందికీ పంచినప్పుడే, అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడే. ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడకి వెళ్లాలో తెలియదు,...

Read more

సంయుక్త ఆర్ట్స్ పిక్చర్స్ తాజా చిత్రం లాంచింగ్ కు రంగం సిద్దం

రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో నూతన మూవీ ఆఫీసులో పూజా కార్యక్రమాన్ని సంయుక్త ఆర్ట్స్ పిక్చర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సురేష్ రుద్రరాజు దర్శకత్వంలో సినిమా చెయ్యటానికి...

Read more

ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు – కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం లొ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ప్రాంతంలో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్...

Read more

బిజెపి పార్లమెంటు సభ్యునికి బిసి దల్ బుక్లెట్ జ్ఞపికగా

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలో , భారతీయ జనతా పార్టీ బీదర్ పార్లమెంట్ సభ్యులు (MP) శ్రీ భగవత్ ఖుబ ని బీసీ దల్ రాష్ట్ర అధ్యక్షులు...

Read more

కూకట్‌పల్లి లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభోత్సవం

కూకట్పల్లి లొ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవం, నిరాడంబరంగా ప్రారంభమై, అతికొద్ది మంది పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో, మరియు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,...

Read more

సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు...

Read more

రంగారెడ్డి జిల్లా కి(AITF) అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్

రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ...

Read more

కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పాసులు

తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, బీహార్ ,జార్ఖండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ యూపీ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వాలు...

Read more
Page 8 of 14 178914

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more