ఐటీ కారిడార్లో సొరంగ మార్గం! హైదరాబాద్ మహానగరంలో సొరంగ మార్గం అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా.. దుర్గం చెరువు పరిసరాలను పర్యాటక...
Read moreదేశాభివృద్ధిలో ఈశాన్య ప్రగతి కీలకం అసోం ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తొలి గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
Read moreతెలంగాణ పోలీస్శాఖలో భారీ నియామకలు నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. ఇప్పటికే పోలీస్శాఖలో భారీసంఖ్యలో సిబ్బంది నియామకం చేపడుతున్న ప్రభుత్వం వివిధ హోదాల్లో కలిపి తాజాగా...
Read moreరిలయన్స్ జియో, ఎయిర్టెల్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్ను సవరించింది. ఇకపై ఈ ప్యాక్లో రోజుకు 1.4 జీబీ డేటాను...
Read moreసిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్ గాంధీ ? మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు....
Read moreచంద్రగ్రహణం కారణంగా జనవరి 31న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంటాయని.. దీంతో ఆ...
Read moreబీటింగ్ రిట్రీట్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో ఈ వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత మూడవవ రోజున అంటే జవనరి 29న...
Read moreతెలంగాణ రాష్ట్రంలో ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బయల్దేరిన...
Read moreతెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పురోగతి కనబడుతోంది. తాజాగా కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ ఎన్నికల కమిషన్కు తాజాగా ఫైలు పంపింది. నియోజకవర్గాల...
Read moreరాచకొండ పోలీస్ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచర్ల చౌరస్తాలో పేలిన పెట్రోల్ టాంకర్ పక్కనే ఉన్న సీలిండర్ల లారీకి మంటలు అంటుకోవడంతో తీవ్ర...
Read moreఅన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more