హైదరాబాద్ లొని అబిట్స్ లొ తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియం నందు తెలంగాణ కౌన్సిల్ హైదరాబాద్ అధ్వర్యంలో అక్టోబర్ 6 2018 న మహాత్మాగాంధీ 150 జయంతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించింది .
ఈ కార్యక్రమంలో సాజిదా ఖాన్ మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ – అవార్డుకు నామినేట్ అవడం జరిగింది.సాజిత్ ఖాన్ ఆడియో ఇంజినీర్ గానూ మ్యూజిషియన్ గాను ఎన్నో సేవలను పరిశ్రమకి అందించారు .ఇటీవల ఆమె రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు .
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ రోశయ్య గారు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి సుభాషణ్ రెడ్డి -హైకోర్టు మాజీ చైర్మన్, మద్రాస్ ,కేరళ రాష్ట్రాల రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ -అమిన్ ఇస్మాయిల్ ,ప్రొఫెసర్ షాహిన్, ప్రొఫెసర్ రవీందర్ కౌర్, ఫరూఖ్ అలీ ఖాన్, డాక్టర్ ఏ విజయ్ కుమార్, గోపాల్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంనికి హాజరయ్యారు.