ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన...
Read moreదుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్ను విడుదల శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందిందని, ఇందులో ఎలాంటి...
Read moreదివికేగిన దివ్యతార.. శ్రీదేవి ఇక లేరు. https://youtu.be/vDmJ8UIuc-0 Last Video of Sridevi అందాల నటి శ్రీదేవి(54) దుబాయ్లో గుండెపోటుతో శనివారం రాత్రి కన్నుమూశారు. ఓ పెళ్లి...
Read moreనగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన\n ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్రో స్టేషన్లో వెల్డింగ్...
Read more12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చ జెండా 15న నోటిఫికేషన్ జారీ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మార్చి 23, 24, 26 తేదీల్లో...
Read moreదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు...
Read moreభారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహర్...
Read moreఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును...
Read moreచెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని...
Read moreరాష్ట్ర డీజీపీగా మహేందర్రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్కు చెందిన ఎం.మహేందర్రెడ్డిని నియమిస్తూ...
Read moreఅన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more