ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. కాగా… మరికొద్దిసేపట్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more