ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును కేబినెట్ శనివారం ఆమోదించింది. కాగా… మరికొద్దిసేపట్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదిలా ఉండగా బోయలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
పబ్లిక్ హియరింగ్ లో స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్
పబ్లిక్ హియరింగ్లోస్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్ కులగణన పై పబ్లిక్ హియరింగ్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సమగ్ర ఇంటింటి కులసర్వేలో ప్రామాణిక...
Read more