• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

భారత్ ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ పోర్టు ప్రారంభం

AdminbyAdmin
04/12/2017
inFeatured, Flash News, India, News, world
0
iran modi chabahar

భారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్‌లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహర్ పోర్టు తొలి దశ ప్రారంభమైంది. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం దీనిని ప్రారంభించగా, భారత్ తరపున కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్, సహా 17 దేశాల నుంచి వచ్చిన 60 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తొలి దశలో పూర్తయిన ఈ పోర్టును షాహిద్ టెహెస్తీ పోర్టుగా వ్యవహరిస్తారు.

chabharportఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, భారత్ మధ్య వాణిజ్య రవాణాకు ఈ పోర్టు ఎంతో కీలకం కానుంది. తమ భూభాగం గుండా భారత్-ఆఫ్ఘాన్ మధ్య వాణిజ్య రవాణాకు పాకిస్థాన్ అడ్డంకులు సృష్టిస్తుండడంతో దీనిని నిర్మించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న ఈ పోర్టు భవిష్యత్తులో మరింత కీలకం కానుంది. పాక్‌లో చైనా నిర్మించిన గ్వదర్ పోర్టుకు ఇది కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం.

షాహిద్ టెహెస్తీ పోర్టు ద్వారా ఇరాన్ వాణిజ్య లావాదేవీలు మూడింతలు అధికం కానున్నాయి. ప్రస్తుతం 2.5 మిలియన్ టన్నులుగా ఉన్న కార్గో సామర్థ్యం ఇప్పుడు 8.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. పోర్టు ప్రారంభం అనంతరం అధ్యక్షుడు హసన్ రౌహానీ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. ముఖ్యంగా చాబహర్ ప్రజలకు చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు.

Tags: Iranian Port
Admin

Admin

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం
News

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

by Admin
07/01/2026
0

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి — జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల...

Read more
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

03/01/2026
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News