రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం..ఫెడరల్ ఫ్రంట్‌తో సాద్యం

దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు అవసరం .. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ‘దేశాన్ని సుభిక్షమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి రాజకీయాల్లో గుణాత్మక మార్పు అవసరం. అయితే...

Read more

స్వచ్చమైన వివాదరహిత ప్రజా నాయకుడు గొట్టు ముక్కల వెంకటేశ్వరరావు (జి.వి.ఆర్)

స్వచ్చమైన వివాదరహిత ప్రజా నాయకుడు జి.వి.ఆర్ జి.వి.ఆర్. గా కుకట్పల్లి నియోజకవర్గంలో దాదాపు స్థానికులందరికి చిరపరిచితుడైన గొట్టు ముక్కల వెంకటేశ్వరరావు గారి జన్మస్థలం కుకట్పల్లి గ్రామం. వారి...

Read more

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పేరు ఖరారు

త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్‌ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది. అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్‌టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప...

Read more

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్

మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. శనివారం వెల్లడైన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. హస్తం పార్టీ అధికారానికి మాత్రం దూరమైంది....

Read more

ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా

ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు...

Read more

సెర్చ్ ఇంజన్ల తరహాలో ప్రభుత్వ పాలన

సెర్చ్ ఇంజన్ల తరహాలో ప్రభుత్వ పాలన అలెక్సా, గూగుల్ వంటి సాంకేతిక సంస్థల తరహాలోనే తమ ప్రభుత్వాన్ని నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సెర్చ్ ఇంజన్ల తరహాలో ...

Read more

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ? సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు

సిక్కు వ్యతిరేక అల్లర్లను పర్యవేక్షించిన రాజీవ్‌ గాంధీ ? మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు....

Read more

బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు

బీటింగ్ రిట్రీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ఈ వేడుక జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత మూడవవ రోజున అంటే జవనరి 29న...

Read more

బ్యాంక్ రుణాల మోసానికి సంబంధించి అహ్మద్‌ పటేల్‌ పై ఈడీ దర్యాప్

బ్యాంక్ రుణాల మోసానికి సంబంధించి అహ్మద్‌ పటేల్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు హోదాలో ఒక వెలుగు వెలిగిన అహ్మద్‌ పటేల్‌కు...

Read more

లోక్‌సభ లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం !!

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. https://www.youtube.com/watch?v=CyxUdFnd_DA విస్తృత చర్చ తర్వాత మూజువాణి ఓటుతో ఈ బిల్లును సభ ఆమోదించింది. తలాక్‌ బిల్లుపై మజ్లిస్‌...

Read more
Page 13 of 15 112131415

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more