• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్ లో చేరుతాడా? ఇదీ క్లారిటీ

AdminbyAdmin
26/04/2022
inPolitics
0
Prashanth kishor-congress

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని, కొందరు కాంగ్రెస్‌ నాయకులను తరచుగా కలవడం వలన ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని చాలమంది అనుకున్నారు. మరియూ కాంగ్రెస్‌కి వచ్చి బాధ్యతలు చేపట్టాలని ప్రశాంత్‌ కిషోర్‌ ను సోనియా గాంధీ కూడా ఆహ్వనించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలకు ఊతమిచ్చారు. ఇక పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది.

అయితే ప్రశాంత్‌ కిషోర్‌ సోనియా ప్రతిపాదనను వద్దని తిరస్కరించారు. ఆయన పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను పీకే నిరాకరించారు. పార్టీలో చేరడం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా తెలియజేశారు.

Tags: congress partyprashant kishor
Admin

Admin

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
News

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

by Admin
04/07/2025
0

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

15/06/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News