సాయి నగర్ కాలనీ లో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం – గాయపడ్డ నిరుపేద మహిళ

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు...

Read more

రంగారెడ్డి జిల్లా కి(AITF) అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్

రంగారెడ్డి జిల్లా అఖిలభారత గిరిజన సమాఖ్య అధ్యక్షుడిగా జగదీష్ నాయక్ నియమితుడయ్యారు. ఈ మేరకు అఖిలభారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న నాయక్ ఉత్తర్వులు జారీ...

Read more

కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వలస కూలీలకు పాసులు

తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న వలస కూలీలు, బీహార్ ,జార్ఖండ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ యూపీ రాష్ట్రాలకి చెందిన వలస కూలీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వాలు...

Read more

పేద బ్రాహ్మణులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన యాగ్నిక పీఠంహైదరాబాద్అధ్యక్షులు శ్రీమాన్ గోవర్ధన ప్రవీణ్ కుమార్ చార్యులు

కరుణ వ్యాధిని కట్టడి లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం దానిలో భాగంగా అనేక నిరుపేదలైన పెద బ్రాహ్మణులు ఆకలితో ఉండడం, పరిశుద్ధ...

Read more

నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి...

Read more

మే 3 న అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేసిన బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుంద్ర కుమార స్వామి

మే 3 న ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం (World Press Freedom Day ) సంధర్బంగా బి‌సి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మొదట పత్రికారంగం‌లో...

Read more

హనుమాన్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 122 డివిజన్ పరిధిలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నిర్వహిచిన లాక్ డౌన్ సందర్భంగా ప్రజలకు ఆకలి బాధలు కలుగకుండా ఉండడానికి పేదలకు,ఇతర రాష్ట్రాల...

Read more

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన నల్లగండ్ల హుడా ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ రావు

రంగారెడ్డి జిల్లాల శేర్లింగంపల్లి మండలానికి చెందిన పలు ప్రాంతాలలో నల్లగండ్ల హుడా ప్రెసిడెంట్ మంత్రిప్రగడ సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .కేంద్ర రాష్ట...

Read more

లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు, వలస కూలీలకు, చేయూత నిస్తున్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుOడ్ర కుమారస్వామి

కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు, బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపుమేరకు ప్రతిరోజూ అన్ని ప్రాంతాలలో లాక్...

Read more

బిసి దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ మండలానికి చెందిన మన్సురాబాద్ లో బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెల శ్రీనివాస్ యాదవ్, ఆధ్వర్యంలో లో గత 15...

Read more
Page 125 of 153 1124125126153

బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం

కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...

Read more