• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

టీబీజీకేఎస్ కార్మిక సంఘాఆధ్వర్యంలోఎస్ ఆర్ పి సి హెచ్ పి ఫిట్ సెక్రెటరీ ఎన్నికైన శ్రీనివాస్ చారికి అభినందనలు తెలియజేసిన దుండ్ర సదానందం

AdminbyAdmin
09/06/2020
inNews
0
టీబీజీకేఎస్ కార్మిక సంఘాఆధ్వర్యంలోఎస్ ఆర్ పి సి హెచ్ పి ఫిట్ సెక్రెటరీ ఎన్నికైన శ్రీనివాస్ చారికి అభినందనలు తెలియజేసిన దుండ్ర సదానందం

మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ ఆర్ పి సి హెచ్ పి నందు టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి ఫిట్ సెక్రెటరీగా నూతనంగా ఎన్నికైన కే శ్రీనివాస్ చారికి సింగరేణి బొగ్గుగని కార్మికుల యూనియన్ సభ్యులు డి నరసయ్య మోతే రాయల్ తిరుపతి రెడ్డి ,రమేష్ షణ్ముఖ చారి , కోటేశ్వరరావు, దుండ్రసదానందం (క్వాలిటీ సూపర్వైజర్) , నారాయణరావు ,జే ప్రభాకర్ సురేష్, క్లరికల్ ఉద్యోగులు మరియు ఇతర శాఖల కార్మికులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుండ్ర సదానందం మాట్లాడుతూ భూగర్భంలో ప్రకృతి విరుద్ధ ప్రాంతంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి బొగ్గుగని కార్మికుల శ్రమ, త్యాగాలే గొప్పవి.కార్మికుల హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేయాలి అని , యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి తెలియజేశాడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైంది. యాజమాన్యం, కార్మికులు అనే తారతమ్యం లేకుండా సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఎంతో బాధ్యతగా పనిచేయడం వల్ల సంస్థలో సానుకూల వాతావరణం ఏర్పడింది అని తెలియజేశాడు.

Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News