ఆర్కేనగర్ ఉప ఎన్నిక తమిళనాడులోని ఆర్కే నగర్లో దినకరన్ విజయం నేపథ్యంలో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. దినకరన్ గెలిచినట్లు ప్రకటించగానే ఆయన నివాసం వద్దకు...
Read moreభారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,...
Read moreరూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దీంతో ఆయన్ను కోర్టు నుంచి నేరుగా...
Read moreదివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో...
Read moreప్రతిష్ఠాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది. వచ్చే నెల 3 నుంచి నాలుగు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు...
Read moreదేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు(2జీ స్పెక్ట్రం కేటాయింపులో చోటు చేసుకున్న కుంభకోణం)పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం(పటియాల హౌస్ కోర్టు) గురువారం తీర్పును వెలువరించనుంది....
Read moreరాజస్థాన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం రాజస్థాన్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాలుగు స్థానాలను కైవసం...
Read moreగుజరాత్లో కమలం పార్టీ వరుసగా ఆరోసారి జయకేతనం ఎగరవేసింది. 22 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ...
Read moreఐఎన్ఎస్ కల్వరి: మేడిన్ ఇండియా తొలి స్కార్పియన్ ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి గురువారం నౌకాదళంలో చేరింది. ఉదయం దీనిని నౌకాదళానికి అప్పగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి...
Read moreరామసేతు: రాముడు లేడని, రాముడు వున్నట్లు చరిత్ర లేదని కొందరు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం దేశంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణంపై చర్చ...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more