ఆర్కేనగర్‌లో దినకరన్ ఘనవిజయం

ఆర్కేనగర్ ఉప ఎన్నిక తమిళనాడులోని ఆర్కే నగర్‌లో దినకరన్ విజయం నేపథ్యంలో శశికళ వర్గం సంబరాల్లో మునిగి తేలింది. దినకరన్ గెలిచినట్లు ప్రకటించగానే ఆయన నివాసం వద్దకు...

Read more

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్ఞానభూమి వద్ద పీవీకి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,...

Read more

దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషి

రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దీంతో ఆయన్ను కోర్టు నుంచి నేరుగా...

Read more

జయలలిత మృతిపై విచారణ కమిషన్‌ ముగ్గురికి సమన్లు జారీ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు అయిన విచారణ కమిషన్‌ శుక్రవారం ముగ్గురికి సమన్లు జారీ చేసింది. జయలలిత నిచ్చెలి శశికళ, అపోలో...

Read more

105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది

ప్రతిష్ఠాత్మక 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదాపడింది. వచ్చే నెల 3 నుంచి నాలుగు రోజుల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు...

Read more

2జీ కుంభకోణంలో ప్రధాన నిందితులు రాజా, కనిమొళి నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది

దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు(2జీ స్పెక్ట్రం కేటాయింపులో చోటు చేసుకున్న కుంభకోణం)పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం(పటియాల హౌస్ కోర్టు) గురువారం తీర్పును వెలువరించనుంది....

Read more

రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం

రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. నాలుగు స్థానాల‌ను కైవ‌సం...

Read more

గుజరాత్‌లో బిజెపి మల్లీ పాగ…22 ఏళ్లపాటు అధికారంలో ఉండి కూడ

గుజరాత్‌లో కమలం పార్టీ వరుసగా ఆరోసారి జయకేతనం ఎగరవేసింది. 22 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ...

Read more

జలప్రవేశం ఛేయుంచి ఐఎన్ఎస్ కల్వరి ని, జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

ఐఎన్ఎస్ కల్వరి: మేడిన్ ఇండియా తొలి స్కార్పియన్ ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి గురువారం నౌకాదళంలో చేరింది. ఉదయం దీనిని నౌకాదళానికి అప్పగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి...

Read more

రామసేతు నిజమె అది మానవ నిర్మితమే.. ఆ రాళ్లకు ఏడువేల సంవత్సరాలు

రామసేతు: రాముడు లేడని, రాముడు వున్నట్లు చరిత్ర లేదని కొందరు వ్యాఖ్యానించిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం దేశంలో రామ జన్మభూమి అయిన అయోధ్యలో రాముని ఆలయం నిర్మాణంపై చర్చ...

Read more
Page 9 of 11 1891011

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more