• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం

AdminbyAdmin
20/12/2017
inIndia, News, Politics
0
congress-candidates

రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం

రాజ‌స్థాన్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. నాలుగు స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. అధికార బిజెపికి ఒక్క స్థానం కూడా ద‌క్క‌క‌పోవ‌డం విశేషం. అదే విధంగా పంచాయితీ స‌మితి సీట్ల‌లో కూడా కాంగ్రెస్ సింహభాగాన్ని సొంతం చేసుకుంది. 27 సీట్ల‌లో 16 సీట్ల‌ను ద‌క్కించుకుంది. బిజెపి 10 సీట్ల‌తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది.

డిసెంబ‌ర్ 17న 19 జిల్లాల్లో ఉన్న‌ 27 పంచాయితీ స‌మితి ఎన్నిక‌లు, 12 జిల్లాల్లో ఉన్న 14 న‌గ‌ర పాలిక సంస్థ ఎన్నిక‌లు, నాలుగు జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు జ‌రిగాయి. నేడు ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫ‌లితాలు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ వంటిద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం అయింది. రాష్ట్రంలో బిజెపికి రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. బిజెపి ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు సైతం అంటున్నారు.

ఈ ఫ‌లితాల‌పై రాజ‌స్థాన్‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడు స‌చిన్ పైల‌ట్ సంతోషం వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో కూడా ఇదే ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అల్వార్‌, అజ్మేర్ పార్ల‌మెంట‌రీ స్థానాల‌కు, మండ‌ల్‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి త్వ‌రలోనే ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Tags: Rajasthan
Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

by Admin
08/07/2026
0

గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్‌కు అడ్డుకట్ట వేయాలి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు...

Read more
చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

చీఫ్ సెక్రటరీకి బీసీ సమస్యలపై వినతిపత్రం అందజేసిన దుండ్ర కుమారస్వామి

04/07/2026
ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

25/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News