భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ...
Read moreతాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ర్యాలీకి వెళ్లాననే కోపంతో తనకు భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణానికి చెందిన ఓ ముస్లిమ్ మహిళ...
Read moreగుజరాత్ ఎన్నికల్లో బిజెపి కే పట్టం ఒపినియన్ పోల్ల్స్ లో వెల్లడి. గుజరాత్ విధానసభలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. 2007 శాసనసభ ఎన్నికల సందర్భంగా 20...
Read moreయూపీఏ హయాంనాటి లక్షా 76వేల కోట్ల రూపాయల విలువైన 2జీ కుంభకోణం కేసులో ఈ నెల 21న తీర్పు వెలువడనుంది. టెలికాం శాఖ మాజీ మంత్రి రాజా,...
Read moreభారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహర్...
Read moreమరోసారి యూపీలో కాంగ్రెస్కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...
Read moreచెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని...
Read moreఅప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్ బిజినెస్ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్...
Read moreదశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి...
Read moreదేశ రాజధాని నగరంలో మహిళా భద్రత మరోసారి ప్రశ్నార్థకమైన ఉదంతం బయటపడింది. ఢిల్లీ మెట్రోలోని ఓ స్టేషన్లో పట్టపగలే మహిళా జర్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more