దుండిగల్ లాంబాడి మహిళ ఇంటిని నేలమట్టం చేసి బెదిరిస్తున్న కబ్జా కోరులు…

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఘటన.. పట్టపగలే  50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఒక వితంతువు లంబాడి మహిళ నివాసాన్ని కూల్చేసిన...

Read more

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి జీ.ఓ.ఇవ్వాలి..AITUC

పీర్జాదిగూడ : కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆర్ధిక బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సిబ్బందికి ప్రకటించిన 30% పిట్ మేంట్, పీఆర్సీ...

Read more

ఉప్పల్ రోడ్ల మీద బిచ్చగాళ్లకు కరోనా పాజిటివ్…

ఉప్పల్: రోజున ఉదయం 10 గంటలకు, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి శ్రీ జీ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు...

Read more

2 కోట్ల CMRF చెక్కులను అందజేసిన పద్మారావు గౌడ్…

సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్‌ఎఫ్...

Read more

గొప్ప మనసున్న పాషా క్రికెట్ అకాడమీ,ప్రెండ్స్ యూత్ అసోసియేషన్..

ఒక వైపు కరోన విజృంభిస్తుంటే మరోవైపు కరోన కారణంగా ప్రభుత్వ విధించిన లాక్డౌన్ వలన అనేక మంది పేదలు, అనాధలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి పట్ల...

Read more

శభాష్ సేవ్ హాస్పిటల్స్… మీ సేవకు మా సెల్యూట్..

బొడుప్పల్ : తెలంగాణ రాష్ట్రం కరోనా కొరల్లో చిక్కుకుని ఆక్సిజన్ లేక బెడ్లు దొరకక పోవడం వల్ల రోజు ఎందరో ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన "సేవ్...

Read more

చిందర వందర చిల్కనగర్..

చెండాలంగా తయారైన చిల్కనగర్.. డిప్యూటీ మేయర్ వచ్చినా మారని కాలనీలు.. ఏంతో మంది లీడర్లు ఓట్ల కోసం వచ్చారు…మా కాలనీ దుస్థితి చూశారు..ఏం చెయ్యలేక పోయారు…ఇంతవరకు ఏ...

Read more

స్వస్థ సేవ పేరుతో భోజనం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మహేష్ భగవత్..

స్వస్థ సేవ పేరుతో రాచకొండ పోలీసులు అనాథాశ్రమాలకు, వృద్ధాప్య గృహాలకు ఆహారం అందిస్తున్నారు. ఎన్జీఓల సహాయంతో రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ (ఐపిఎస్) స్వాస్థ...

Read more

రీల్ లైఫ్ లో హీరోలు.. రియల్ లైఫ్ లో జీరోలు..

రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కొరల్లో చిక్కుకుని ఆక్సిజన్ లేక బెడ్లు దొరకక రోజు ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే, పబ్లిసిటీకీ కోసం కోట్లలో ఖర్చుపెట్టే మన తెలుగు...

Read more

మనం ఆక్సిజన్ కోసం ఎవ్వరి మీద ఆధారపడొద్దు.. సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో...

Read more
Page 3 of 14 123414