సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్ గారు అందజేశారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...
Read more