సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులను సికింద్రాబాద్ MLA పద్మారావు గౌడ్ గారు అందజేశారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి – ఘన నివాళి హైదరాబాద్:దేశ రాజ్యాంగ నిర్మాత, వంచిత వర్గాల విమోచకుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, అంబేద్కర్...
Read more