ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా

ఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు...

Read more

జామ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు

కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు జామ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి...

Read more

సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది

ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు...

Read more

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడి ఆసుపత్రిలో మంగళవారం నాడు చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం పూట...

Read more

మనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరం అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరం అరెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్‌ఎక్స్...

Read more

తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్...

Read more

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్...

Read more

పంజాబ్ నేషనల్ బ్యాంకు మరో బాంబు పేల్చింది….మరో 1,300 కోట్లు ముంచేశాడు

పంజాబ్ నేషనల్ బ్యాంకు మరో బాంబు పేల్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అనధికార మోసపూరిత లావాదేవీల వ్యవహారం మరొకటి వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ...

Read more

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన

రూ.4,39,765 కోట్ల పెట్టుబడులు ఏపీ భాగసామ్య సదస్సులో 734 ఒప్పందాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య...

Read more

శ్రీదేవి ప్రమాదవశాత్తు మృతి : దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల

దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి...

Read more
Page 144 of 154 1143144145154

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...

Read more