బీసీ దళ్ రాష్ట్రా ఆద్యక్షుఢు డీ. కుమారస్వామి తెలంగాణ మంత్రి జోగు రామన్ననుకలిసారు

బీసీ దళ్ ఆద్వర్యం లో...ఈ రోజు అనగా 06/12/2017 న బీసీ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ జోగు రామన్న గారికి బీసీ ల డిమాండ్ వినతి పత్రంను బీసీ...

Read more

పరీక్షలో తప్పానని మనస్తాపం ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షలు బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ వడ్డె...

Read more

తొలి రాత్రే భార్య ఫై పైశాచిక దాడి చేసిన శాడిస్ట్ భ‌ర్తపై న‌వ వ‌ధువు ఏం చెప్పెందో చూడండి

కట్టుకున్న భార్యకు తొలిరాత్రే నరకం చూపించిన శాడిస్టు భర్త రాజేష్ అసలు బండారం బయటపడింది. అసలు విషయం దాచిపెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఆమెపై అరాచకంగా...

Read more

మారుతి సుజుకీ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌తో డిస్కౌంట్‌

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు...

Read more

వెనకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ డిక్లరేషన్‌ను తెస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణలో సగానికన్నా ఎక్కువగా ఉన్న వెనకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ డిక్లరేషన్‌ను తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు...

Read more

భారత్ ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ పోర్టు ప్రారంభం

భారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్‌లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహర్...

Read more

యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్ 16 మేయర్ స్థానాల్లో 14 బీజేపీ ఖాతాలోకి!

మరోసారి యూపీలో కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 % రిజర్వేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును...

Read more

హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు

హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మియాపూర్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు,...

Read more
Page 144 of 148 1143144145148

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...

Read more