• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీరేటు 8.65 శాతమే?

AdminbyAdmin
14/02/2018
inIndia, News
0
EPFO-Member

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై చందాదారులకు చెల్లించే వడ్డీ రేటులో మార్పేమీ ఉండకపోవచ్చు. ఈ వడ్డీ రేటును ఖరారు చేసేందుకు ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టు బోర్డు సభ్యులు ఈ నెల 21వ తేదీన సమావేశం కానున్నారని, ప్రస్తుతం చెల్లిస్తున్న 8.65 శాతం వడ్డీ రేటును వారు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన లోటును భర్తీ చేసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఈ నెల ఆరంభంలో రూ.2,886 కోట్ల విలువైన ఈటీఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)ను అమ్మినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని దాదాపు 5 కోట్ల మంది చందాదారుల ఈపీఎఫ్ డిపాజిట్లకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించిన ఈపీఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆ వడ్డీ రేటును 8.65 శాతానికి తగ్గించిన విషయం విదితమే.

Tags: EPF
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News