త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది. అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప...
Read moreఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు...
Read moreకాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు జామ్నాస్టిక్స్ ప్రపంచకప్లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి...
Read moreప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు...
Read moreకంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడి ఆసుపత్రిలో మంగళవారం నాడు చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం పూట...
Read moreమనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరం అరెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్...
Read moreఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్...
Read moreఅరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందించారు జిమ్నాస్టిక్స్ వరల్డ్కప్లో భారత్కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్...
Read moreపంజాబ్ నేషనల్ బ్యాంకు మరో బాంబు పేల్చింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అనధికార మోసపూరిత లావాదేవీల వ్యవహారం మరొకటి వెలుగులోకి వచ్చినట్టు పేర్కొంది. ఇప్పటి వరకూ...
Read moreరూ.4,39,765 కోట్ల పెట్టుబడులు ఏపీ భాగసామ్య సదస్సులో 734 ఒప్పందాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అనూహ్య...
Read moreబీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ జాతీయ బీసీ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ జన్మదిన...
Read more