• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

హెచ్‌ఎండీఏ ప్లాట్ల ఈ-వేలం రిజిస్ర్టేషన్‌ ఫీజును తగ్గించాలని కోరా: కమిషనర్‌ టి.చిరంజీవులు

AdminbyAdmin
22/03/2018
inHyderabad, News
0
hmda

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్వహించనున్న ప్లాట్ల

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్వహించనున్న ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ఈ-వేలం రిజిస్ర్టేషన్‌ ఫీజును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీని కోరామని కమిషనర్‌ టి.చిరంజీవులు తెలిపారు. దశాబ్ద కాలం తర్వాత చేపట్టిన నివాస స్థలాల (ప్లాట్లు) కొనుగోలులో చాలా మంది పాల్గొనేందుకు వీలుగా ప్రస్తుత నిర్ధారిత రిజిస్ర్టేషన్‌ రుసుమును రూ.10వేల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గించాలని కోరామన్నారు. ఈ-టెండర్‌, ఈ-వేలంలో ప్రక్రియలో పాల్గొనే వారికి అవసరమైన సహాయం అందించేందుకు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం డిప్యూటీ ఎస్టేట్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, ఫోన్‌ నం: 9130031489, ఏఓ ఎ.వెంకటలక్ష్మీ 9989336927 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు తెలిపారు.

Tags: HMDA
Admin

Admin

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి
News

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి

by Admin
20/06/2026
0

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి హైదరాబాద్, కాచిగూడ: దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ...

Read more
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం

07/06/2026
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

16/05/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News