• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్‌ వరం

AdminbyAdmin
24/02/2018
inNews, Telangana
0
telangana government

రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్‌ వరం

భూరికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూలవేతనాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 35749 మంది ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. కేవలం 100 రోజుల్లోనే భూరికార్డులను ప్రక్షాళన చేశారని ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు. 80 ఏళ్లుగా భూ రికార్డుల నిర్వహణ సరిగా లేదని, మార్పులను నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పారు. నిర్లక్ష్యం వల్ల భూరికార్డులు గందరగోళంగా మారాయని, పంట పెట్టుబడి పథకం అమలు కోసం.. భూ యజమానులు ఎవరో తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. 20 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై స్పష్టత వచ్చిందని, వివాదాల్లో ఉన్నవి మినహా మిగిలిన భూముల ప్రక్షాళన పూర్తైందని సీఎం వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎలాంటి ఉపయోగం ఉంటుందో.. భూరికార్డుల ప్రక్షాళన నిరూపించిందన్నారు. కొత్త కలెక్టర్ల ప్రతిభకు ఇది గీటురాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Tags: Telangana
Admin

Admin

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News