సెప్టెంబర్ 1 నుండి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ సేవలు

  ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లను (ఐపిపిబి) సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 సర్కిళ్లలో 115 యాక్సెస్ కేం ద్రాల్లో ఐపిపిబి సేవలను...

Read more

ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియామకం

ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియామకం ఇటీవల జరిగిన ఐఏఎస్‌ల బదిలీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా...

Read more

నందమూరి హరికృష్ణ దుర్మరణం…. విషాదంలో నందమూరి కుటుంబం

  నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు కు కారులో(Ap 28...

Read more

ఎం కె స్టాలిన్‌ డిఎంకె అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక

ఎం కె స్టాలిన్‌ డిఎంకె అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక డిఎంకె అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ సమావేశమైన డిఎంకె కార్యవర్గ సమావేశం స్టాలిన్‌ను ఏకగ్రీవంగా...

Read more

స్పైస్‌ జెట్ ప్రయోగాత్మకంగా భారత్‌లో తొలిసారిగా విమానాన్ని జీవ ఇంధనంతో నడిపి విజయవంతమైంది

  భారత్‌లో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. సోమవారం డెహ్రాడూన్- ఢిల్లీ మధ్య ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్‌తో నడిపారు....

Read more

ప్రగతి నివేదన సభకు పదివేల మందితో మరియు రెండు వేల బైక్ లతో ర్యాలీ – గొట్టిముక్కల

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు భారీగా కూకట్ పల్లి లొ జనసమీకరణ చేయాలని ఆలోచనతో గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు పది...

Read more

తంగడపల్లి వెంకటేశ్ గౌడ్ పేద కల్లుగీత కార్మికుల సేవే ప్రధాన ఆశయంగా ముందుకు సాగుతానని..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంస్థ అధ్యక్షులు తంగడపల్లి వెంకటేశం గౌడ్ సదాశివపేట పట్టణంలో గల మొదటి కల్లుగీత...

Read more

డీఆర్డీవో చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్‌రెడ్డి

డీఆర్డీవో చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్‌రెడ్డి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర...

Read more

బీసీ దళ్ ఆధ్వర్యంలో పరకాల మండలంలో హరితహారం కార్యక్రమం

బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి గారి పిలుపు మేరకు బీసీ దళ్ ఆధ్వర్యంలో పరకాల మండలంలో హరితహారం కార్యక్రమం ఘనంగా చేపట్టడం జరిగింది....

Read more

బిసి విదేశీ చదువుల ఆర్థిక సహాయం కొరకు బిసి మంత్రికి విన్నపం- బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు

వెనుకబడిన తరగతులకు చెందిన ,దివాకర్ వృత్తి కూలి పని చేసుకుని,దారిద్ర రేఖకు దిగువన ఉండి ,ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ తన కూతురి సౌందర్యాన్ని ఉన్నత చదువుల...

Read more
Page 136 of 154 1135136137154

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...

Read more