ఆపదలో అన్నా అని వస్తే…నేనున్నా అంటూ కరోనా రోగులకు అండగా నిలుస్తున్న మాజీ శాసనసభ్యలు వేముల వీరేశం నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు,...
Read moreవరంగల్: వరంగల్ పర్యటనలో భాగంగా ఎంజీఎం సందర్శన, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా...
Read moreఈరోజు రాత్రి కృష్ణపట్నానికి ICMR బృందం కరోనా కల్లోలం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినకృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. సోమవారం ICMR...
Read moreసికింద్రాబాద్: సీతాఫల్మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సీతాఫల్మండి డివిజన్లోని ఆశా వర్కర్స్కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA...
Read moreసీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్...
Read moreఒక వైపు కరోన విజృంభిస్తుంటే మరోవైపు కరోన కారణంగా ప్రభుత్వ విధించిన లాక్డౌన్ వలన అనేక మంది పేదలు, అనాధలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి పట్ల...
Read moreదేశంలో కొవిడ్ కట్టడికి సరైన చర్యలు చేపట్టలేదనే కారణంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఎన్నడూ లేనంతగా కనిష్ఠ స్థాయికి చేరింది. అమెరికాలోని ఓ సంస్థతో...
Read moreబొడుప్పల్ : తెలంగాణ రాష్ట్రం కరోనా కొరల్లో చిక్కుకుని ఆక్సిజన్ లేక బెడ్లు దొరకక పోవడం వల్ల రోజు ఎందరో ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన "సేవ్...
Read more● కరోనా కష్టకాలంలో ●కనిపించే దేవుడు మా సోనూభాయ్... కరోనా కష్టకాలంలో ప్రజల పాలిటి ఆరాధ్యదైవంగా మారినటువంటి సోనూసూద్ మరో మంచి నిర్ణయం తీసుకున్నారు.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్...
Read moreచెండాలంగా తయారైన చిల్కనగర్.. డిప్యూటీ మేయర్ వచ్చినా మారని కాలనీలు.. ఏంతో మంది లీడర్లు ఓట్ల కోసం వచ్చారు…మా కాలనీ దుస్థితి చూశారు..ఏం చెయ్యలేక పోయారు…ఇంతవరకు ఏ...
Read moreప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...
Read more