సికింద్రాబాద్: సీతాఫల్మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సీతాఫల్మండి డివిజన్లోని ఆశా వర్కర్స్కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA పద్మారావ్ గౌడ్ గారు అందజేశారు.
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more