సికింద్రాబాద్: సీతాఫల్మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సీతాఫల్మండి డివిజన్లోని ఆశా వర్కర్స్కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA పద్మారావ్ గౌడ్ గారు అందజేశారు.
మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...
Read more