సికింద్రాబాద్: సీతాఫల్మండి కార్పోరేటర్ కుమారి హేమ సమాలా విరాళంగా ఇచ్చిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో సీతాఫల్మండి డివిజన్లోని ఆశా వర్కర్స్కు అవసరమైన కిరాణా సామాగ్రిని సికింద్రాబాద్ MLA పద్మారావ్ గౌడ్ గారు అందజేశారు.
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more