![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG_1621622819198-840x654.jpg)
- ఆపదలో అన్నా అని వస్తే…
- నేనున్నా అంటూ కరోనా రోగులకు అండగా నిలుస్తున్న మాజీ శాసనసభ్యలు వేముల వీరేశం
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు, వాసవినగర్ కి చెందిన కోమటిరెడ్డి లక్ష్మమ్మ గారు కరోనాతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న జననేత గౌరవ మాజీ శాసనసభ్యులు & ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం గారు, లక్ష్మమ్మ మృతదేహానికి అనుచరులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు..
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210521-WA0013.jpg)
తెలంగాణలో కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం గారు నిత్యం జనాల మధ్యే ఉంటూ వారికే ఎలాంటి ఆపద వచ్చినా… నేనున్నా అంటూ వారికి అండగా ఉంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు.
![](https://sp-ao.shortpixel.ai/client/to_auto,q_glossy,ret_img/http://www.tholipalukunews.com/wp-content/uploads/2021/05/IMG-20210521-WA0012-840x514.jpg)