పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? కరోనా నియంత్రణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం..

కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా...

Read more

ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత లేదు.. ఈటెల

బిఆర్కేఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ఈటల రాజేందర్ గారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య...

Read more

బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం…

బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇటీవల కరోనాసోకింది. దాంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం...

Read more

కేంద్రం మాట తప్పినా… తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ…. కేటీఆర్

వరంగల్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మాటిచ్చి నెరవేర్చకపోయినా, తెలంగాణ రాష్ట్రం మేధా సర్వో డ్రైవ్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో రూ.1000కోట్ల పెట్టుబడితో ప్రైవేటు రంగంలో కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు...

Read more

కరోనా వ్యాప్తి అసలు నిజం బయటపెట్టిన లాన్సెట్…

ది లాన్సెట్ జర్నల్‌లోని ఒక నివేదిక కోవిడ్ -19 కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 గాలిలో వ్యాధికారక కారకం కాదని ప్రధానంగా ఉన్న శాస్త్రీయ అభిప్రాయాన్ని...

Read more

మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక...

Read more

కళ్ళముందే కరోనా – జర భద్రం చెపుతున్న బీసీ దల్ అధ్యక్షుడు కుమారస్వామి

మనం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కలే కరోనా మహమ్మారి కాటేయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మనం...

Read more

హుజురాబాద్‌లో ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ నేతలు

హుజురాబాద్‌లో ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ నేతలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్రవారం నియోజకవర్గంలో...

Read more

కంట్రోల్ లేని కరోనా… అదుపు తప్పుతున్న హైదరాబాద్..

ప్రపంచ వ్యాప్తంగా కరోన కరాళ నృత్యం చేస్తూ కలవరపెడుతోంది. మన పక్క రాష్ట్రం ఆయిన మహారాష్ట్ర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. రోజు వేల సంఖ్యలో...

Read more

బిసిలకు సీఎం కేసీఆర్ అపన్నహస్తం – హర్షం వ్యక్తం చేసిన బిసి దళ్ అధ్యక్షుడు కుమార స్వామి

తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని...

Read more
Page 17 of 19 116171819

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more