కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా...
Read moreబిఆర్కేఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ఈటల రాజేందర్ గారు. కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య...
Read moreబీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇటీవల కరోనాసోకింది. దాంతో ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం...
Read moreవరంగల్లో కోచ్ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మాటిచ్చి నెరవేర్చకపోయినా, తెలంగాణ రాష్ట్రం మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.1000కోట్ల పెట్టుబడితో ప్రైవేటు రంగంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు...
Read moreది లాన్సెట్ జర్నల్లోని ఒక నివేదిక కోవిడ్ -19 కి కారణమయ్యే కరోనావైరస్ అయిన SARS-CoV-2 గాలిలో వ్యాధికారక కారకం కాదని ప్రధానంగా ఉన్న శాస్త్రీయ అభిప్రాయాన్ని...
Read moreరాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక...
Read moreమనం ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కలే కరోనా మహమ్మారి కాటేయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మనం...
Read moreహుజురాబాద్లో ఉద్రిక్తత.. ఈటల కాన్వాయ్ అడ్డుకున్న ఏబీవీపీ నేతలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో పర్యటిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్రవారం నియోజకవర్గంలో...
Read moreప్రపంచ వ్యాప్తంగా కరోన కరాళ నృత్యం చేస్తూ కలవరపెడుతోంది. మన పక్క రాష్ట్రం ఆయిన మహారాష్ట్ర పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. రోజు వేల సంఖ్యలో...
Read moreతెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షవర వృత్తి శాలలకు (కటింగ్ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more