మారుతి సుజుకీ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్తో డిస్కౌంట్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు ...
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకీ’ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్తో ముందుకొస్తోంది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు ...
తెలంగాణలో సగానికన్నా ఎక్కువగా ఉన్న వెనకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ డిక్లరేషన్ను తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు ...
భారత్ వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసింది. పక్కలో బల్లెంలా తయారైన చైనా, పాకిస్థాన్లకు ఒకేసారి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహర్ ...
మరోసారి యూపీలో కాంగ్రెస్కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును ...
హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మియాపూర్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ...
GES 2017 Live from Hyderabad https://twitter.com/ANI/status/935442175705280513
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.20 ...
హైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ...
నవంబర్ 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. మెట్రో ధరలు ఇలా.. కనీస ధర రూ. 10 2కి.మీ- రూ. 10 2-4కి.మీ ...
“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...
Read more