• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

AdminbyAdmin
05/03/2026
inNews
0
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ సదాశివరావు, జాతీయ బిసి దళ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు, డి.వి.వి సత్యనారాయణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ఆలయంలో కోలాటం, లక్ష్మీ శ్రీనివాస్ సంకీర్తన వేద పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత తీసుకొని ఆగమ శాస్త్రం ప్రకారం పూజ నిర్వహించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత డాక్టర్ శ్రీ వి ఎస్ మూర్తి మాట్లాడుతూ కంచి పీఠం దత్త త తీసుకుని పీఠం యొక్క విధి విధానాలను ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృధి చేయాలి అనే విధంగా భక్తులకు దిశ నిర్దేశం చేసి, ఆలయ అర్చకులకు ఆలయ భక్తులకు కంచి పీఠం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ సదాశివరావు, ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేందర్ రావు, జాతీయ బీసీ దళ్ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డివివి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Admin

Admin

ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్‌లో విషాహార ఘటన పై…HRC లో ఫిర్యాదు
News

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం

by Admin
24/07/2026
0

బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహంబాధ్యులపై తక్షణ సస్పెన్షన్‌తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలిఅధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది మంచిర్యాల...

Read more
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి లేఖ ద్వారా విజ్ఞప్తి

23/07/2026

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

13/07/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News