గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ ప్రాంతం సిద్దం

గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ ప్రాంతం సిద్దం గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు గణనాథులు తరలుతున్నారు. హైదరాబాద్ నగరంలోనేగాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున గణనాథులను నిమజ్జనానికి...

Read more

వినాయక పూజ వేడుకల్లో – యువతకు సందేశాన్నిచ్చిన బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి …

  రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలానికి చెందిన గుట్టల బేగంపేట్ లొ వినాయక చవితి పురస్కరించుకుని గుట్టల బేగంపేట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజా కార్యక్రమములు...

Read more

ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియామకం

ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా నియామకం ఇటీవల జరిగిన ఐఏఎస్‌ల బదిలీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా...

Read more

ప్రగతి నివేదన సభకు పదివేల మందితో మరియు రెండు వేల బైక్ లతో ర్యాలీ – గొట్టిముక్కల

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు భారీగా కూకట్ పల్లి లొ జనసమీకరణ చేయాలని ఆలోచనతో గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు పది...

Read more

బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమితమైన యువ కెరటం.. తురజా బాల రాజేష్

ఈ రోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలొ కొండాపూర్ లొ గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ వంద మంది యువ బిసి నాయకులతో ఏర్పడడం జరిగినది...

Read more

హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరో రింగ్‌రోడ్డుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని రోడ్లు భవనాలశాఖమంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు తెలిపారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు కేంద్రం గతంలోనే ప్రాథమికంగా అంగీకారం...

Read more

ఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం

ఐటి హబ్‌గా హైదరాబాద్ నగరం యావత్తు దేశానికే హైదరాబాద్ నగరం ఐటి హబ్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సైతం ఐటిరంగ అభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని...

Read more

ఐఐటీ హైదరాబాద్‌ లో కొత్త రీసెర్చ్‌ పార్కు

ఐఐటీ హైదరాబాద్‌ లో కొత్త రీసెర్చ్‌ పార్కు హైదరాబాద్‌ ఐఐటీలో కొత్త రీసెర్చ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్రం సమ్మతించిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి...

Read more

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్

జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ శనివారం ప్రమాణస్వీకారంచేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక...

Read more

ర్యాంకు రాలేదని అబిడ్స్‌లో యువతి ఆత్మహత్య

ర్యాంకు రాలేదని అబిడ్స్‌లో యువతి ఆత్మహత్య నగరంలోని అబిడ్స్‌ ప్రాంతంలో కలకలం రేగింది. మంగళవారం ఉదయం మయూరి కాంప్లెక్స్‌ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది....

Read more
Page 12 of 14 111121314

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more