నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు.

నెల రోజులుగా పి. ఏ నగర్ లో ఎల్లమ్మ గుడి ముందు రోడ్ల పై పారుతున్న మురుగు నీరు.. పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్న బస్తి వాసులు...

Read more

గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేని విద్యా నగర్ కాలనీ…

పట్టించుకోని ప్రజాప్రతినిధులు,అధికారులు మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి. చందానగర్ డివిజన్ విద్యా నగర్ కాలనీ లో గత వారం రోజులుగా త్రాగు నీరు సరఫరా లేక...

Read more

ప్రధాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం.. పులిగొల్ల శ్రీలక్ష్మి

ఈ రొజు అల్లాపూర్ డివిజన్ లో ప్రధాన మంత్రి పుట్టిన రోజు సందర్బంగా జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయుష్ బ్లడ్ బ్యాంకు...

Read more

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిేకంగా పోరాడింది కమ్యూనిస్టులు సాయుధ పోరాట యోధురాలు సుగుణమ్మ

శేరిలింగంపల్లి, శనివారం సెప్టెంబర్ 17 కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్ లో సిపిఎం, సిపిఐ నాయకులు ఆమెను కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా...

Read more

వడ్డేపల్లి లో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవం కార్యక్రమం.

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో జోగిపేట శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ విశ్వకర్మ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులు మండలంలోని వడ్డేపల్లి జిల్లా పరిషత్...

Read more

చిన్న సినిమాలను ప్రోత్సహించండి-జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

ఏ ఆర్ ఆర్ మరియు ఎజీఎస్ మీడియా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం 'Production Number 1' షూటింగ్ అతి త్వరలో మొదలు కానుంది. నూతన...

Read more

మాణిక్యం ఠాగూర్ అభినందనలు అందుకున్న రాష్ట్ర ఇన్సూరెన్స్ క్లేమ్స్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి 2లక్షల ప్రమాద భీమను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ. ఈ నేపథ్యంలో...

Read more

స్మశానవాటిక పర్యవేక్షన సబిహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ లో ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్...

Read more

హఫీజ్పేట్ కి ఆదర్శంగా హనుమాన్ యూత్

హఫీజ్ పేట్ హనుమాన్ యూత్ యువకులు ప్రతిరోజూ గణపతి హోమం ప్రతిరోజూ అన్నదానం వినాయక మహోత్సవంలో నిత్య పూజలతొ పదకొండు రోజుల దీక్షలో ఉండి పాదరక్షలు ధరించకుండా...

Read more

4వ విడత ప్రజా సంగ్రామయాత్ర లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడు విడతలు విజయవంతంగా పూర్తిచేసుకుని 4వ విడత ఈ నెల...

Read more
Page 35 of 153 1343536153

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...

Read more