సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో జోగిపేట శాస్త్రవేత్త డాక్టర్ రాహుల్ విశ్వకర్మ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ విద్యార్థులు మండలంలోని వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతు సమక్షంలో గ్రామ చిత్రపటానికి ద్వారా పూర్తి అవగాహన కల్పిస్తూ గ్రామంలో పంటలు వనరులు వాటిపై రైతులతో ఆర్థిక పరిస్థితులపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ స్వరూప మరియు సంగారెడ్డి జిల్లా బిసి దళ్ యూత్ ప్రెసిడెంట్ ముచ్చర్ల గణేష్ యాదవ్ రైతులు సంజీవ్ రావ్,సురేష్ ,కమలాకర్ ,తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more